У нас вы можете посмотреть бесплатно ఏడు సంవత్సరాల తర్వాత వారి కుటుంబసభ్యుల చెంతకు చేరిన కృష్ణయ్యమహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం,రైకోడ్ или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
ఏడు సంవత్సరాల తర్వాత వారి కుటుంబసభ్యుల చెంతకు చేరిన కృష్ణయ్య మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం,రైకోడ్ గ్రామానికి చెందిన కందుకూరి కృష్ణయ్య 45 సం,,లు మతిస్థిమితం సరిగ్గా లేక ఏడుసంవత్సరాల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయాడు.అప్పటి నుండి అతని ఆచూకి కోసం కుటుంబ సభ్యులు చాల చోట్ల వెతికిన ఫలితం లభించలేదు. హైదరాబాద్ ,సుల్తాన్ బజార్ బ్రిడ్జి కింద మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి ఎదో తింటూ కనిపించాడు.మాతృదేవోభవ అనాధ ఆశ్రమ వ్యవస్థాపకులు గిరి గారు ఆ వ్యక్తిని చూసి అతని దగ్గరకు వెళ్లి అతని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా తన పేరు కృష్ణయ్య అని అతని అడ్రస్ మహబూబ్ నగర్ జిల్లా,రైకోడ్ అని మాత్రమే తెలిపాడు.అతని పరిస్థితి గమనించి అతనిని చేరదీసి మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో చేరదీసి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడం జరిగింది.దీనికి సంబందించిన వీడియో ను మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం తో ఆ యొక్క వీడియోను వారి గ్రామస్తుల ద్వార తెలుసుకొని కృష్ణయ్య ను గుర్తుపట్టి ఆశ్రమ ఫౌండర్ గట్టు గిరి గారిని సంప్రదించివారి అన్నయ్య కందుకూరి అశోక్ కుమార్ మరియు వారి భార్య కందుకూరి పద్మమ్మ మరియు కుటుంబసభ్యులు ఆశ్రమనికి రావటం జరిగింది.కృష్ణయ్య ను వారికి అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కృష్ణయ్యను చూసి బోరున విలపించారు.కృష్ణయ్య ను మళ్ళీ చూస్తామనుకోలేదు. చనిపోయాడనుకున్నామని తెలిపారు.ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరి గారి సేవాలను కొనియాడారు. ఇట్లు గట్టు గిరి(ఫౌండర్&ప్రెసిడెంట్), మాతృదేవోభవ అనాధ ఆశ్రమం, నాదర్గుల్,బాలాపూర్, రంగారెడ్డి జిల్లా. సెల్ నెం.9347513830. #telugu #share #subscribe #help #handover #help #orphanage #mission